వర్షం వస్తే ఏరులై పారుతున్న కాలుష్య జలాలు

గత కొన్ని రోజులుగా తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అదనుగా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలను వరదలోకి వదులుతున్నారు. ఆ కాలుష్య జలాలు స్థానిక చెరువులు,…

Continue Reading →

పత్తి సేకరణకు ఏర్పాట్లు చెయ్యాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రవ్యాప్తంగా 2025-26 పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభానికి ముందు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేతివృత్తులు మరియు వస్త్రశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు కాటన్…

Continue Reading →

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే టూరిజం కాన్‌క్లేవ్‌ : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామ‌ని, ప‌ర్యాట‌కంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో అత్యున్న‌త స్థాయి టూరిజం…

Continue Reading →

ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరులో లంచ‌గొండుల‌పై క‌ఠినచ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : పేద‌వాడి సొంతింటి క‌ల‌ను నెర‌వ‌ర్చే సంక‌ల్పంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల…

Continue Reading →

ప్రాధాన్యత క్రమంలో పనులు రేషనలైజేషన్ చేయండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజేషన్ చేసుకొని రావాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్…

Continue Reading →

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గ‌వ‌ర్న‌ర్ భేటీ

ఢిల్లీ: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గ‌వ‌ర్న‌ర్ పిలిప్ డి.ముర్పీ ఢిల్లీలో శుక్ర‌వారం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎన‌ర్జీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ (సినిమా రంగం), మౌలిక వ‌స‌తులు…

Continue Reading →

తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,…

Continue Reading →

ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికను నిర్మూలిస్తాం: మంత్రి సీతక్క

హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.హైటెక్ సిటీలోని…

Continue Reading →

ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు (శుక్రవారం) 232 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 88,…

Continue Reading →

రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు. 2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం…

Continue Reading →