హెజెలో కంపెనీలో విషాదం.. రియాక్టర్‌లో పడి ఏజీఎం అనుమానాస్పద మృతి..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. అందులో నుంచి వెలువడిన రసాయన విషవాయువులను…

Continue Reading →

ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలివ్వాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం…

Continue Reading →

వైద్యం, విద్యపై పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రగతికి పెట్టుబడి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు కేవలం ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ మహా భరోసా..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగిస్తూ, ఎలాంటి భయాందోళనలు లేని ఒక చక్కటి ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం ‘న్యూ…

Continue Reading →

మనసు ఫౌండేషన్ ప్రతినిధులతో తెలంగాణ మీడియా అకాడమిలో డిజిటల్ ఆర్కైవ్స్‌పై చర్చ

తెలంగాణ మీడియా అకాడమీ చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి శుక్రవారం మనసు ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మీడియా…

Continue Reading →

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి…

Continue Reading →

దేవాదాయ శాఖ సమిష్టి కృషి ఫలితమే ప్రస్తుత నియమకాలు: మంత్రి కొండా సురేఖ

దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం.. తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళిక

హైదరాబాద్ : చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం…

Continue Reading →

గురుకులాల్లో మరో ప్రభంజనం.. నీట్‌లో మెరిసిన సాంఘిక సంక్షేమ విద్యార్థులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు (TGSWREIS) మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-2026)లో గురుకుల…

Continue Reading →

ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉంది. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని…

Continue Reading →