తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్ (ఇంజినీరింగ్ విభాగం) ఫలితాలను అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్ 5న ఫలితాలు…
పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.…
తెలంగాణ రాష్ట్రంలో టైప్ రైటింగ్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. లోయర్, హయ్యర్ గ్రేడ్ బ్యాచ్లకు ఈనెల 20న, షార్ట్…
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను త్వరలోనే నియమిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై శాసనమండలిలో సభ్యులు…
కరోనా పేర్రేపిత లాక్డౌన్తో నిలిచిపోయిన చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి…
తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనుంది. యూజీసీ మార్గదర్శకాలు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో…
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసింది. గతంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసినప్పటికీ…
డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసినవారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్రవేశాలు కల్పించే టీఎస్ ఈసెట్-2020 పరీక్ష తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్టంలో…
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ర్ట ఉన్నత విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి…









