ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఆర్జేసీసెట్–2020 ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నట్టు ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.…
ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి…
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్…
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకునేవారి కోసం దూరవిద్య ప్రవేశాలకు ప్రొ. జీ రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్…
సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి…
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో…
తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం) నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…
పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్ శనివారం ప్రకటించారు.…
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్…
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఒకేసారి 1,418 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెల వేతనం రూ.70 వేలుగా పేర్కొన్నది. ఈ మేరకు…








