ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఫైర్‌సేఫ్టీ పాటించాల్సిందే : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

తెలంగాణలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు తప్పకుండా ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ నిబంధనలు, ఫైర్‌సేఫ్టీ, శానిటైజేషన్‌ వంటి అంశాలపై…

Continue Reading →

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డులో ముగ్గురు సభ్యుల నియామకం

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి,…

Continue Reading →

టీటీడీలో దర్శనాలు నిలుపుదల చేయం : టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి

భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్‌డౌన్‌ అమలులో…

Continue Reading →

ఈ నెల 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. రీకౌంటింగ్‌,…

Continue Reading →

టీటీడీలో 170 మంది సిబ్బందికి పాజిటివ్

కరోనా వైరస్‌ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు…

Continue Reading →

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మ పాపిరెడ్డి పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి‌, వైస్‌ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల తొలివారంలో ఉన్నత విద్యామండలి…

Continue Reading →

జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం: సీఎం కేసీఆర్‌

★ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనంపెట్టాలని నిర్ణయం ★ డ్రాప్ ఔట్స్ తగ్గించడం…

Continue Reading →

విద్యావ్యవస్థ ప్రక్షాళన : సీఎం కేసీఆర్

★ దీనిపై విద్యావేత్తలు విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు ఆదేశం ★ కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల…

Continue Reading →

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →