తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ ఆదాయం

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …

Continue Reading →

ఏపీలో ఉద్యోగ నియామకాలకు తేదీల ఖరారు

 కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 27వ తేదీ వరకు వివిధ విభాగాల్లో…

Continue Reading →

ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. టెన్త్‌ విద్యార్థులందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

Continue Reading →

10వేల మంది భక్తులకు టీటీడీ అనుమతి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం  భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…

Continue Reading →

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ…

Continue Reading →

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…

Continue Reading →

రేపు ఇంటర్ పరీక్షల ఫలితాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావాల్సివుండగా.. కరోనా కారణంగా జవాబు పత్రాల మూల్యాంకనానికి ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు…

Continue Reading →

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు  ప్రమోట్‌ చేస్తున్నట్లు నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌…

Continue Reading →

నల్లగొండ, సూర్యాపేట మెడికల్‌ కాలేజీలపై మంత్రుల సమీక్ష

నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు, నియామకాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.…

Continue Reading →

పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి,…

Continue Reading →