నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడి పట్టివేత

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…

Continue Reading →

జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?

ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…

Continue Reading →

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తులకు గడువు పొడిగింపు

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. ఆ…

Continue Reading →

కరోనా వైరస్‌ ఏ రోజు.. ఏ లక్షణం?

కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్‌ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్‌ వైద్య…

Continue Reading →

పదవ తరగతి పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం…

Continue Reading →

యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం…

Continue Reading →

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ..

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటనలో…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు – మంత్రి ఈటెల రాజేందర్‌

తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు.…

Continue Reading →

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు రావొద్దు

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…

Continue Reading →

మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది…

Continue Reading →