ఇంటర్‌ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని…

Continue Reading →

ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్సీశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌…

Continue Reading →

8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌

కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా,…

Continue Reading →

రూ. 3,309 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…

Continue Reading →

టిటిడి పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు

2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి…

Continue Reading →

బ్రాహ్మణ పథకాల దరఖాస్తులకు మార్చి 20 వరకు గడువు

తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పరిపాలనాధికారి యూ రఘురాంశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో…

Continue Reading →

నిరుద్యోగ యువతకు జాబ్ మేళా..

చదువు పూర్తై, నిరుద్యోగంతో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న యువతీ.. యువకులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం 29న జాబ్‌మేళా నిర్వహించనున్నది.…

Continue Reading →

జీవీకే – ఈఎంఆర్‌ఐలో ఉద్యోగావకాశాలు..

జీవీకే – ఈఎంఆర్‌ఐ సంస్థలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఈఎంఈ) పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ ఎంఏ ఖలీద్‌ ఒక ప్రకటనలో…

Continue Reading →

మేళ్లచెర్వులో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ) కేంద్రాలు

రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను…

Continue Reading →