విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…
ముషీరాబాద్ నియోజక వర్గంలోని భోలక్పూర్ ఇందిరానగర్లోని ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యుల్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్…
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు…
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో…
మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…
మాతృభాషని రక్షించుకోవటం అంటే ఆ జాతి మూలాలను కాపాడుకోవడమే అవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని…
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణములో టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 281 జయంతి ఉత్సవాల కార్యక్రమానికి…
ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల…
తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.మార్చి…