హైదరాబాద్ రవీంద్రభారతిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్…
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించారు.ఈ క్రమంలో జహంగీర్ పీర్ కు చాదర్ ను…
నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన…
పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు . అనంతరం…
శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి…
మహబూబ్నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ మంత్రి శ్రీనివాస్…
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలిరాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్ లో జరిగిన సమీక్ష లో సిఎం…
మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు…
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…