నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు

నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా మానవుడి భావోద్వేగాలు ఒకేవిధంగా ఉంటాయి – తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుడి భావోద్వేగాలు ఒకేవిధంగా ఉంటాయని, సినిమా ఎడ్యుకేషన్, హ్యూమన్ ఎలిమెంట్ ను తెలుసుకోవడానికి మరియు తమ జ్ఞానాన్ని విస్తృతీకరించుకోవడానికి సండే సినిమా ఎంతోకొంత దోహదపడుందని…

Continue Reading →

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్విరాజ్‌ రాజీనామా

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి పృథ్వీ రాజ్‌ రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేయాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి..పృథ్వీని కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి…

Continue Reading →

రేపటినుంచే పతంగుల పండుగ

రేపటినుంచి పతంగుల పండుగ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ నెల…

Continue Reading →

శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు

కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు…

Continue Reading →

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో నవలా స్రవంతి-10

తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో నవలా స్రవంతి-10 ఎమ్.వి. తిరుపతయ్య జీవనసమరం నవలపై…

Continue Reading →

మ‌హేష్‌, అల్లు అర్జున్ సినిమాలకు ఐదు షోలకి అనుమ‌తి

స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ము సినిమాలకు ఐదు షోలకి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ మొద‌లు కాగా, దాదాపు వారం…

Continue Reading →

ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సోమేష్ కుమార్ సమీక్ష

మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్ , పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని…

Continue Reading →

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని కలిసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ని…

Continue Reading →