రాష్ట్రంలోకి డ్ర‌గ్స్ రాకుండా పోలీసు ప‌హారా ఉండాలి .. సీఎం రేవంత్ రెడ్డి

ఒక‌ప్పుడు గుడుంబా పెద్ద స‌మ‌స్య‌ని, ఇప్పుడు అది లేద‌ని, ప్ర‌స్తుతం ప‌ల్లె, ప‌ట్ట‌ణం తేడా లేకుండా డ్ర‌గ్స్ స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న…

Continue Reading →

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం ప్రభుత్వ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్‌, పల్నాడ్‌ కలెక్టర్‌గా…

Continue Reading →

టీజీఎస్‌ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల…

Continue Reading →

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత గాల్లో దీపమే

చట్టాలను పట్టించుకొని పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అధికారులు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా మాజీ ఐఏఎస్ కేఎస్ శ్రీనివాస‌రాజు నియామకం

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.…

Continue Reading →

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

 తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం కొత్తగూడెం…

Continue Reading →

కోరలు చాస్తున్న కాలుష్యం

పరిశ్రమల నుండి తన్నుకొస్తున్న పొగల రక్కసి బాలానగర్ మండలంలో మృత్యుకుహారాల్లా పరిశ్రమలు బాలానగర్, రాజాపూర్ పరిధిలో 60కి పైగా కర్మాగారాలు ప్రమాదపుటంచున పదికి పైగా ఫ్యాక్టరీలు గతంలో…

Continue Reading →

డి.శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌తో…

Continue Reading →

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత

ఆదిలాబాద్‌ మాజీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌…

Continue Reading →