మలక్ పేట ఏరియా ఆస్పత్రి ఘటనపై సర్కారుకు నివేదిక

మరో కమిటీ వేయాలని ప్రభుత్వ నిర్ణయం మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో అసలేం జరిగింది..? మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై…

Continue Reading →

తెలంగాణ పిసిబిలో తాను చెప్పిందే వేదం అంటున్న “ఇ.ఇ. శ్రీవాత్సవ..!”

ప్రధాన కార్యాలయంలో ఉండగా రెచ్చిపోయిన ఈ సారు.. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేసిన కూడా మారని తీరు… తాను అడిగింది ఖరీదైన గిఫ్ట్ ల…

Continue Reading →

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఈడిగ ఆంజ‌నేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా డాక్ట‌ర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా…

Continue Reading →

ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్‌ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత…

Continue Reading →

లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…

Continue Reading →

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవుల సంరక్షణ : మంత్రి అల్లోల‌ ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి అట‌వీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధార‌ప‌డ్డ అట్టడుగు వ‌ర్గాల‌కు ఆర్థిక చేయూత‌ను అందించే విధంగా అట‌వీ శాఖ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని అట‌వీ,…

Continue Reading →

ఏపీఎస్‌ఎఫ్‌టీడీసీ చైర్మన్‌గా సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణ

సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపీఎస్‌ఎఫ్‌టీడీసీ) చైర్మన్‌గా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా

మిషన్ ‘లైఫ్’ పేరుతో నీతి ఆయోగ్ వినూత్న ప్రాజెక్టు  2022-28 మధ్య కాలంలో 80% ప్రజలు పర్యావరణహితులు కావడమే లక్ష్యం  విద్యుత్, నీరు పొదుపు.. ప్లాస్టిక్, ఆహార…

Continue Reading →

సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం కన్నుమూత

సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్‌లోని…

Continue Reading →

రసాయన పరిశ్రమల ప్రమాదాల పాపం ఎవరిది..?

• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…

Continue Reading →