నల్లగొండ జిల్లాలోని హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.…
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో రేపటి నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. పూర్తిస్థాయి విద్యాక్యాలెండర్ త్వరలోనే…
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. పరీక్షలను డిసెంబర్ 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు…
సెప్టెంబర్, అక్టోబర్-2020లో జరిగిన పలు లా కోర్సుల తుది సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం వెల్లడించింది. ఎల్ఎల్బీ(మూడేళ్లు) 6 వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్లాగ్),…
వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్ నర్స్ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 13 నుంచి 19…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి…
న్యాయ విద్యలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్…
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 22 ల్యాబ్టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. రాతపరీక్ష…
ఏపీ లాసెట్ -2020 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ ఫలితాలను విడుదల చేశారు. 18371 మంది పరీక్ష రాయగా.. 11226…
టీశాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి…









