తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫలితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి…

Continue Reading →

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…

Continue Reading →

దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…

Continue Reading →

‘కరోనా’ అభ్యర్థులకు ఈ నెల 8న ఎంసెట్‌

కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్‌ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌…

Continue Reading →

తెలంగాణలో ఈనెల 6న ఎంసెట్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం) ఫలితాలను అక్టోబర్‌ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్‌ 5న ఫలితాలు…

Continue Reading →

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డా.శోభరాజు

పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్    ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…

Continue Reading →

ఎస్వీబీసీ ఛానెల్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.…

Continue Reading →

తెలంగాణలో రేపు టైప్‌ రైటింగ్‌ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ఎస్బీటెట్

తెలంగాణ రాష్ట్రంలో టైప్‌ రైటింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. లోయ‌ర్‌, హ‌య్య‌ర్ గ్రేడ్ బ్యాచ్‌ల‌కు ఈనెల 20న‌, షార్ట్…

Continue Reading →

త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర యూనివ‌ర్సిటీల‌కు వీసీలు : విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీలకు వీసీల‌ను త్వ‌ర‌లోనే నియ‌మిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. యూనివ‌ర్సిటీల్లో వీసీల నియామ‌కం, ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు…

Continue Reading →

ఈ నెల 15 నుంచి ఓయూ పరీక్షలు

కరోనా పేర్రేపిత లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన చివరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి…

Continue Reading →