అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ తొలగింపు

అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్టీ)గా పని చేస్తున్న సుమంత్ ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. సుమంత్…

Continue Reading →

గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు: సీఎస్ కె. రామకృష్ణారావు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18 తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి

తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి…

Continue Reading →

ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో విద్యావకాశాల్లో సామాజిక న్యాయం సాధ్యపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇంతకాలం ప్రొఫెషనల్ కోర్సుల్లో నామమాత్రంగా ఉన్న వర్గాలకు, రిజర్వేషన్ల వర్గీకరణతో…

Continue Reading →

నల్లగొండ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” పేరు

హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” ప్రభుత్వ పాఠశాల గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు…

Continue Reading →

దేవాదుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

దేవాదుల ప్రాజెక్ పూర్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా ఉత్తర…

Continue Reading →

పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

Continue Reading →

సంక్షేమ హాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు

హైదరాబాద్: బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి రూ.60…

Continue Reading →

రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం 251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

కొండా లక్ష్మారెడ్డి మృతిపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్.ఎస్.ఎస్. వార్తా ఏజెన్సీ వ్య‌వ‌స్థాప‌కుడు కొండా ల‌క్ష్మారెడ్డి ఆక‌స్మిక మృతి ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క…

Continue Reading →