ఏసీబీకి చిక్కిన భద్రాచలం సీఐ, గన్‌మన్‌

గ్రావెల్‌ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్‌ చేసిన సీఐ, గన్‌మన్‌, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో…

Continue Reading →

హరిత హననంపై కేంద్ర సాధికార కమిటీ పరిశీలన

అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం మొదలుపెట్టింది. వర్సిటీ పరిధిలోని…

Continue Reading →

కంచ గచ్చిబౌలి భూములు హెచ్ సియూకి చెందినవే: మాజీ మంత్రి హరీష్ రావు

 అటవీశాఖ స్పందించకపోవడం వల్లే చెట్లు నరికేశారని, జంతువులు చనిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా, అటవీశాఖ స్పందించలేదని విమర్శించారు.…

Continue Reading →

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ..

 కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కేంద్ర సాధికార కమిటీ పరిశీలిస్తోంది. ఈ భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు.. కేంద్ర…

Continue Reading →

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్సై

పీడీఎస్‌ బియ్యం కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకున్నది. నిరుడు…

Continue Reading →

ఏసీబీ వలలో అవినీతి చేప

జమ్మికుంట సెర్ప్‌లో రూ.10 వేలు తీసుకుంటుండగా సీసీ పట్టివేత గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఉద్యోగి

ఇంట్లో విద్యుత్‌ మీట ర్‌లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్‌ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్‌ అధికారిని అవినీతి…

Continue Reading →

పరిశ్రమల్లో భద్రతెంత!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్‌చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని…

Continue Reading →

హెచ్‌సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ…

Continue Reading →

కంచె గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు…

Continue Reading →