తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.…

Continue Reading →

మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గ పర్యటన

రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో 17. 50 లక్షలతో 50 పడకల…

Continue Reading →

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో కీల‌క సంస్క‌ర‌ణ‌లు అమ‌లు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు…

Continue Reading →

ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చెస్తే సహించేది లేదు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు…

Continue Reading →

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో…

Continue Reading →

ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ ప్రెస్…

Continue Reading →

గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే…

Continue Reading →

3 హాస్పిటళ్లు.. 30 మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.…

Continue Reading →

ఈ నెల 19 నుంచి 23 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన

ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ అనే…

Continue Reading →

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి

ఇల్లెందు : అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ…

Continue Reading →