రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ…

Continue Reading →

వానాకాలం పంటలకు నీటివిడుదలకు గ్రీన్ సిగ్నల్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ…

Continue Reading →

కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకి తరలించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఓ ఆర్ ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

Continue Reading →

ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి: రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్…

Continue Reading →

కుల గణన దేశ దిశను మారుస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం…

Continue Reading →

సమాచార భవన్ (FDC) కార్యాలయంలోఘనంగా బోనాల ఉత్సవాలు

సమాచార పౌర సంబంధాల శాఖ సమాచార భవన్, మాసబ్ ట్యాంక్ లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Continue Reading →

గురుకుల విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లు ,టీచర్ లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఏదైనా…

Continue Reading →

తెలంగాణలోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

తెలంగాణలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్‌…

Continue Reading →

ఉద్యానశాఖలో విస్తరణాధికారుల నియామకం

175మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన ప్రభుత్వం ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌…

Continue Reading →

మురళీధర్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్‌

 ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ…

Continue Reading →