తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,…

Continue Reading →

ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికను నిర్మూలిస్తాం: మంత్రి సీతక్క

హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.హైటెక్ సిటీలోని…

Continue Reading →

ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు (శుక్రవారం) 232 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 88,…

Continue Reading →

రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎం.ఎల్.ఏ. బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు. 2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం…

Continue Reading →

భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

జూబ్లీహిల్స్ నివాసంలో భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్…

Continue Reading →

ప్రజల్లో ఆర్.అండ్.బి. శాఖకు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత మీపై ఉంది: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

“మీరు ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయిన తర్వాతనే మా సమస్యలు పరిష్కారమై, రెగ్యులర్ ప్రమోషన్స్ వచ్చాయని” తమ అభిమానాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేసిన అసోసియేషన్…

Continue Reading →

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం: మంత్రులు పొంగులేటి, సీత‌క్క‌, అడ్లూరి

హైద‌రాబాద్ :- తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించి ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి…

Continue Reading →

గ్రామీణ క్రీడాప్రతిభను గుర్తిస్తాం.. ప్రోత్సహిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్ 2025 నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు…

Continue Reading →

బినామీ అయిన మరో చేవెళ్ల విద్యుత్‌ ఏడీఈ రాజేష్ బాబు బాత్రూంలో 17 లక్షలు! 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈ ఏరుగు అంబేడ్కర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం సాయంత్రం అతని బినామీ అయిన మరో ఏడీఈ…

Continue Reading →

 ఏసీబీకి చిక్కిన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌

ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌ వంకాయల సురేష్ కుమార్‌తోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మాలోతు భాస్కర్‌, భూభారతి కంప్యూటర్‌ ఆపరేటర్‌ శివాజీ రాథోడ్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. తల్లాడ మండలం…

Continue Reading →