న‌ల్ల‌గొండ లోక్‌స‌భ ప‌రిధిలోని ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

హైద‌రాబాద్ :  బంజారాహిల్స్ నందిన‌గ‌ర్ నివాసంలో కేసీఆర్ న‌ల్ల‌గొండ లోక్‌స‌భ ప‌రిధిలోని ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థిపై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు.…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో రైస్‌మిల్లులో గోడ కూలి ఇద్దరు మృతి

పొట్టకూటి కోసం వలసొచ్చిన కూలీలను గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఊపాధి కల్పిస్తున్న రైస్‌మిల్లే(Rice mill) వారి ఊపిరిని తీసుకుంది. రైస్‌ మిల్లులో గోడ కూలి(wall collapse)…

Continue Reading →

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.…

Continue Reading →

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో…

Continue Reading →

పీసీబీలో ఏం జరుగుతోంది..?

◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పరిశ్రమలు నెలకొల్పాలన్నా, ఆ పరిశ్రమలను నిర్వహించాలన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్…

Continue Reading →

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన 317 జీవో బాధితులు

317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ…

Continue Reading →

మరోసారి ఏపీ ప్రజల మోసం చేసేందుకే చంద్రబాబు పొత్తులు : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

 ఏపీలో వైసీపీ పాలనలో ఇంటింటికి అందుతున్న పథకాలను చూసి ఎన్నికల్లో గెలుపొందలేమన్న ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(CM…

Continue Reading →

అవినీతి కాలుష్య మండళ్లు

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టు నిరుడు ఆగస్టులో అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రజల ఫిర్యాదులపై తగిన చర్యలు కొరవడటం వల్ల వారంతా తమను ఆశ్రయిస్తున్నారన్న…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) చైర్పర్సన్ గా, పీసీబీ సభ్య…

Continue Reading →

ఏసీబీ(ACB)పై ప్రజల్లో నమ్మకం పెరిగింది

వరుస దాడులతో అవినీతి అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ అవినీతి నిరోధక శాఖ(ACB) పనితీరుపై ప్రజల్లో నమ్మ కం ఏర్పడిందని, ఆ నమ్మకాన్ని…

Continue Reading →