హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం

ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్‌ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ…

Continue Reading →

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

కొందరికి పదోన్నతులు అటవీశాఖ తర్వాత పిసిబిలో.. తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ…

Continue Reading →

అటవీ ఆక్రమణలను అరికడతాం: మంత్రి కొండా సురేఖ

*ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత*మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉంది.*అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*మాది ఉద్యోగుల…

Continue Reading →

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ…

Continue Reading →

తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యాక్షుడిగా జి చిన్నారెడ్డి

 తెలంగాణ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా…

Continue Reading →

మేడారం మహాజాతరను దిగ్విజయంగా పూర్తి చేశాం : మంత్రి కొండా సురేఖ

అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను…

Continue Reading →

ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ…

Continue Reading →

కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం…

Continue Reading →

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై…

Continue Reading →

ఏసీబీకి చిక్కనివారు ‘వైట్ పేపర్’ అని కాదు.. ఇంకా టైమ్ రాలేదేమో..!

• డీఐజీ సుమతి ఆసక్తికర ట్వీట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ…

Continue Reading →