తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి…
కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్…
రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali ) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ…
మేడారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ విచారణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతులు…
ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా…
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని ఆహ్వానించిన మంత్రి జూపల్లి ప్రతిష్మాత్మక పద్మ విభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు రాష్ట్ర…
ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదు మహబూబ్ నగర్ లో డిస్కం డైరెక్టర్ కు…
• అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు• ఈడీ, ఐటీ శాఖలతో సమాచారం పంచుకోనున్న రాష్ట్ర పోలీసులు ఆర్థిక మోసాలకు పాల్పడేవారు, అవినీతిపరులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది.…









