అర్బన్‌ ఫారెస్ట్ పార్క్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శంకుస్థాప‌న‌

తెలంగాణ వ్యాప్తంగా న‌గ‌రాలు, పట్టణాలకు చేరువ‌లో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ధి చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా  అర్బన్‌ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని…

Continue Reading →

తెలంగాణలో జంతు-జన ఘర్షణ నివారణపై కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో జంతు-జనజీవన ఘర్షణను తగ్గించే చర్యలపై సూచనలు చేయటానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా పదిమంది…

Continue Reading →

జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా మంకెన శ్రీనివాస్‌రెడ్డి

ప్రతిష్ఠాత్మక జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మంకెన శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పర్యావరణం, సూక్ష్మ రుణ రంగాలలో విశేష…

Continue Reading →

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌…

Continue Reading →

హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం

వచ్చే సీజన్ హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై సమీక్ష నర్సరీల సంసిద్దత, పెద్ద మొక్కల లభ్యతపై ప్రధానంగా దృష్టి మొక్కలు నాటే మొత్తం లక్ష్యం, శాఖల వారీగా విభజనపై…

Continue Reading →

పీసీబీలో ఇక పక్కాగా కంప్యూటరైజ్డ్‌ తనిఖీలు

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పరిధిలోని పరిశ్రమల్లో ఇక నుంచి కంప్యూటరైజ్డ్‌ ఆకస్మిక తనిఖీలను పక్కాగా చేపట్టేందుకు పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో…

Continue Reading →

ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే జరిమానా : కమిషనర్‌ గోపీ

సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానా తప్పదని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్‌ కవర్ల…

Continue Reading →

మైనింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటుకు గ్రామస్తులు సుమఖత

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి కంది మండల పరిధిలోని ఎర్దనూర్‌ గ్రామ శివారులో సర్వే నెం.231/1లో గల 10…

Continue Reading →

ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్ నగరం

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…

Continue Reading →

రుద్రాక్ష‌ మొక్క నాటిన సీఎం కేసిఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజ్యసభ సభ్యులు…

Continue Reading →