మహబూబ్‌నగర్‌ జిల్లాలో 93.69 శాతం బతికిన హరితహారం మొక్కలు

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన జన్మదినం…

Continue Reading →

తెలంగాణలో అడవులకు మహర్దశ : మంత్రులు హరీష్ ‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ సంగాపూర్‌లో  కల్పకవనం-అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును గురువారం వారం ప్రారంభించారు.…

Continue Reading →

కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

గజ్వేల్ మండలం సంగాపూర్‌లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్‌, వర్గల్‌ ప్రధాన రహదారిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టూరిజం ఈడీ శంక‌ర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేష‌న్ ఈడీ శంక‌ర్‌రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని గురువారం మొక్క‌లు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీ‌కారం చుట్టిన…

Continue Reading →

హరిత తెలంగాణ అద్భుతం : నార్వే పర్యావరణవేత్త ప్రశంస

భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్‌హెయిమ్‌…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య పరిశ్రమలకు రూ.10.21కోట్ల జరిమాన

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…

Continue Reading →

తెలంగాణలో ‘తుక్కు’ వాహనాలు 9 లక్షలు

కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…

Continue Reading →

పాత వాహ‌నాలు చెత్త‌లోకే: ‌ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…

Continue Reading →

శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలు సీజ్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌

శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని కేబీఆర్‌…

Continue Reading →