మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన జన్మదినం…
తెలంగాణ రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంగాపూర్లో కల్పకవనం-అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం వారం ప్రారంభించారు.…
గజ్వేల్ మండలం సంగాపూర్లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్, వర్గల్ ప్రధాన రహదారిని…
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఈడీ శంకర్రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని గురువారం మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన…
భారత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్…
సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…
కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…
పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…
శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్కుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని కేబీఆర్…









