ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే, గోపాల్…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ… ఉద్యమంలా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్…
జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ప్రత్యేకత చాటుతూ అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో…
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. సంతోశ్ కుమార్ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…
భారత్కు చెందిన అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్పై అమెరికా కోర్టులో ఫైజర్ కంపెనీ కేసు దాఖలు చేసింది. తమ క్యానర్స్ ఔషధం ఇబ్రాన్స్ (పాల్బోసిక్లిబ్) పేటెంట్…
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్లకు డివిజన్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అటవీ డివిజన్ అధికారిగా…
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్తో ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4…









