ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం మృతి

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా వైద్యులు…

Continue Reading →

టీయూలో ’’గ్రీన్ చాలెంజ్‘‘ స్వీకరించి మొక్క నాటిన ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ఆచార్య ఆర్. లింబాద్రి

టీయూ పచ్చని ప్రాంగణానికి చిరునామాగా మారాలి – ఆచార్య ఆర్. లింబాద్రి వెల్లడి ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలి – రిజిస్ట్రార్ ఆచార్య నసీం గత…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్లే బాయ్ సినిమా యూనిట్ సభ్యులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…

Continue Reading →

హరితహారంతో ఆరోగ్యకరమైన వాతావరణం : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

భవిష్యత్‌తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…

Continue Reading →

స‌చివాల‌యం కూల్చివేత‌ ఆపాలంటూ పిల్‌

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి…

Continue Reading →

గ్యాస్ లీక్ ప్రమాద కారకులపై చర్యలు తీసుకోండి – సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం

పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్…

Continue Reading →

ఎల్‌జీ పాలిమర్స్ సీఈఓ, డైరెక్టర్లు సహా మరో 12 మంది అరెస్ట్‌

స్టైరీన్‌ లీకైన దుర్ఘటనపై సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ 24 గంటల్లోనే కంపెనీ ప్రతినిధుల అరెస్టు ఫ్యాక్టరీస్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కు చెందిన ముగ్గురు అధికారులపై…

Continue Reading →

పారదర్శకంగా వాయు నాణ్యత

గ్రేటర్‌లో కొత్తగా ఏడు సీఏక్యూఎంఎస్‌ కేంద్రాలు హైదరాబాద్ నగరాన్ని బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. కాలుష్య…

Continue Reading →