కరోనాతో భూమిపై నివసించే మానవాళితో పాటు మూగ జీవాలు కూడా విలవిలలాడుతున్నాయి. తాము తినేందుకే తిండి దొరక్క ఇబ్బందులు పడున్న ఈ పరిస్థితులలో జంతువులకి ఏం పెట్టాలని…
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని వంకమద్ది బీట్ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో 11 మంది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులు జే సునీల్, వై…
గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో దేశంలో ఏన్నో మార్పులు జరుగుతున్నాయి. వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. రవాణా జరగకపోవడంతో ప్లాస్టిక్…
లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెలబ్రిటీలందరు ఇళ్ళకి పరిమితమయ్యారు. మరి కొందరు ఫాం హౌజ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం…
ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక…
నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్డౌన్తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల…
తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…
గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో యూపీలోని కాన్పూర్ వద్ద పరిశ్రమలను మూసివేయడంతో.. అక్కడ గంగా నది నీరు తేటతెల్లగా కనిపిస్తున్నది. ట్యానరీల కలుషితాలతో…
కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…
లాక్డౌన్తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…