విజయనగరం జిల్లా చీరుపుపల్లి మండలంలో మైనింగ్ పై ప్రజాభిప్రాయ సేకరణ

చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హైపర్ అది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మెగాస్టార్ చిరంజీవి

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మరో ముగ్గురు ప్రముఖులను 1) అమితాబ్ బచ్చన్, 2) రామోజీ రావు, 3) పవన్ కళ్యాణ్ ని గ్రీన్ ఇండియా…

Continue Reading →

ఠాణాలను హరిత వనాలుగా మారుద్దాం – నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

ఎస్పీ రంగనాధ్ నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డిఎస్పీసబ్ డివిజన్ పరిధిలో అన్ని ఠాణాలలో మొక్కలు నాటుదామని పిలుపునల్లగొండ పోలీస్ స్టేషన్లను హరిత…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు…

Continue Reading →

పర్యావరణ హితం అందరి అభిమతం కావాలి – ఎస్పీ రంగనాథ్

స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…

Continue Reading →

ప్రత్యేక మొక్కలతో నదుల శుద్ధి !

ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నటి ఖుష్బూ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు…

Continue Reading →