యాదగిరిగుట్టకు మూడు ఐ.ఎస్.ఓ. మరియు గుడ్ గవర్నన్స్ సర్టిఫికెట్స్

హైదరాబాద్, ఆగస్టు 19 :: యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయానికి నాలుగు ISO 9001 , ISO 22000 లతో కలిపి నాలుగు…

Continue Reading →

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులు కీలకం .. జాగ్రత్తగా వనరులను వినియోగించుకుంటూ ప్రాధాన్యత క్రమంలో వివిధ శాఖల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం,…

Continue Reading →

ఒక్క ఫోటో వెయ్యి భావాలను తెలియచేస్తుంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఒక్క ఫోటో వెయ్యి భావాలను తెలియచేస్తుందని, రాష్ట్రంలో ఫోటోజర్నలిస్టుల సంక్షేమానికి వారిలో ప్రిఫెషనలిజం పెంపొందించేందుకు చర్యలు చేపడుతామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవిన్యూ శాఖ మంత్రి…

Continue Reading →

విద్యాశాఖలో 412 పోస్టులకు అనుమతి

రాష్ట్రవ్యాప్తంగా డైట్‌ కళాశాలల్లో 412 అతిథి అధ్యాపకులు, కార్యాలయ సహాయకులు, డ్రైవర్ల పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో విద్యాశాఖ పరిధిలోని గ్రంథాలయాల్లో 173 పోస్టులున్నాయి. ఈ మేరకు…

Continue Reading →

బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. గత ప్రభుత్వం ఖిలాషాపూర్ కోటను మైనింగ్ పేరుతో చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు…

Continue Reading →

చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని తొలగించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జిఎస్టీ వలన ప్రస్తుతం చేనేత రంగం తీవ్రమైన సమస్యలను…

Continue Reading →

సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు.…

Continue Reading →

కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

2027 నాటికి ఏఐ ఆధారిత పౌర సేవలను కోటి మంది ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

Continue Reading →

రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో యూరియా సరఫరా పరిస్థితులను అధికారులు…

Continue Reading →

భార‌తీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైద‌రాబాద్: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్ ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.. సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌నందిస్తాంమ‌ని ఆయ‌న తెలిపారు. 71వ…

Continue Reading →