రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం మూడు పనస మొక్కలను నాటి…
సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో…
మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర…
మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్. శ్వేత అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్…
ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో…
ముఖ్యమంత్రి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా…
కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. సమజాహితం కోసం ఎంపీ సంతోష్…