పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పుల్లారెడ్డి…
మానవుడు ముందుచూపు కోల్పోయి భూమిని నాశనం చేస్తున్నాడు అంటాడు ఆల్బర్ట్ స్క్విట్జర్. మనిషి దురాశ పర్యావరణ కాలుష్యానికి కారణమౌతోంది. ఈ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. భూసారం…
తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. శిఖా గోయల్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో…
ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సిందూరం మొక్కను నాటారు. గుజరాత్లోని కుచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు ఈ…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో చేరి.. మూడు మొక్కలు నాటి.. భవిష్యత్తుకు బాటలు పరచాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ…
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 1 మన చుట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి,…
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ…
అడవుల్లో నివసించే గిరిజనుల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోకుండా అటవీ శాఖ చట్టాలను సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఎస్డీఎఫ్…
జీడిమెట్లలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఎఇఇ అధికారి దౌర్జన్యం చేశారు. కమిషనర్ ను మీడియా ప్రతినిధులు…









