ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగళం చిక్కింది. శనివారం మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. జగద్గిరిగుట్ట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్.. ఓ…
అధికారులలో పెరిగిన అవినితో లేక ప్రజలలో పెరిగిన చైతన్యమో గాని ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్న వారి సంఖ్య అధికం అవుతుంది. ఇందుకు అధికారులలో…
తెలంగాణ రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్ క్యాడర్…
భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్స)లకు సంబంధించిన క్యాడర్ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగింది. తెలంగాణలో…
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్…
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్…
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూస్ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ…
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
అవినీతి విస్తరించి వేళ్లూనుకుంటోంది. అవినీతిపరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో వైవిధ్యం ఉన్నది. అవినీతికి ఆజ్యం పోసే విధానాలు, వ్యవస్థ గురించి అవగాహన కూడా చాలా తక్కువ.…
మేడిపల్లి మండలం పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో అనేక అక్రమాలపై హైడ్రాకి(Hydra) ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుధవారం రెండు కార్పొరేషన్లలో సంబంధిత అధికారులతో పర్యటించారు.…









