బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఐక్యంగా ముందుకెళ్లాలనే…

Continue Reading →

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విజయచంతంగా పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్‌

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ…

Continue Reading →

మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్…

Continue Reading →

వరంగల్, నల్లగొండలో ఇంక్యూబేషన్ కేంద్రాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను “ఇన్నోవేషన్ హబ్” గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

తెలంగాణను ఫార్మా, ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని(1974-2025) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఐటీ,…

Continue Reading →

 హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రియలేస్టేట్ రంగానిది ప్రధాన పాత్ర: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీల‌క భూమిక పోషిస్తుంద‌ని పర్యాటక, సాంస్కృతిక‌, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వంహించిన న‌రెడ్కో తెలంగాణ…

Continue Reading →

న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు…

Continue Reading →

రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌

మ్యుటేషన్‌ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్‌ రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ…

Continue Reading →

ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు ఆర్టీఐ అవార్డు

సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ,…

Continue Reading →