మేడారం లో బైక్‌పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి!

మేడారం సాక్షిగా… అట్టహాసాల హంగులు లేవు.. కాన్వాయ్‌ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం! అదే తెలంగాణ మంత్రి…

Continue Reading →

ఏసీబీ అధికారుల మెరుపు దాడులు..

ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన…

Continue Reading →

ఫారెస్ట్‌ ఆఫీసర్లు పోలీసులు కాదు: హైకోర్టు

పోలీసులకు ఉండే అధికారాలు అటవీ శాఖ అధికారులకు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ పరిధిలోకి వచ్చే నేరాలపై దర్యా ప్తు జరిపే అధికారం పోలీసులకు మా…

Continue Reading →

కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…

Continue Reading →

భక్తులతో జన సంద్రంగా మారిన జంపన్న వాగు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి…

Continue Reading →

చరిత్రలో నిలిచేలా మేడారంలో శాశ్వత వసుతులు

మేడారం: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర గా గుర్తింపు పొందిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర–2026ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో…

Continue Reading →

దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్రకృతి విపత్తులను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని వీలైనంత‌వ‌ర‌కూ ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా రాష్ట్రంలో ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణా సంస్ధ ( డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌)…

Continue Reading →

ప్రభుత్వ విద్యా సంస్థల బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి: ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ…

Continue Reading →

జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి: మంత్రి అనసూయ (సీతక్క)

సమక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మేడారం సమ్మక్క…

Continue Reading →

పేదవాడు చదువుకోవాలి.. చదువుతోనే అభివృద్ధి సాధ్యము”: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు,…

Continue Reading →