టీజీపీసీబీ పనితీరు బాగుపడాలి: టిజీపీసీబీ ఛైర్మన్ రామకృష్ణ రావు

పర్యావరణ చట్టాల అమలు, నిబంధనల పర్యవేక్షణలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పని తీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అలాగే తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడమే…

Continue Reading →

బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

Continue Reading →

పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లు రద్దు

తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత…

Continue Reading →

మానిటరీ రిలీఫ్‌లో చరిత్రాత్మక మలుపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: TRS/BRS ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్‌కు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయి, నిధుల కొరత పేరుతో బాధితులకు న్యాయం దక్కని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

NAC, EGMM సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

(NAC) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు (EGMM) ఈ.జీ.ఎం.ఎం. వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన…

Continue Reading →

పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత: మంత్రి దామోదర్ రాజనర్శింహ

పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫార్మా పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి : శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఫార్మా కంపెనీల కాలుష్యంతో మరో పటాన్ చెరులా మారకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు.…

Continue Reading →

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సభా తీర్మానం

గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ…

Continue Reading →

రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

-​డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా-​యాసంగి సీజన్‌లో 2018–19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 2.57 లక్షల…

Continue Reading →

గృహ జ్యోతి పథకం ద్వారా 52.82 లక్షల మంది లబ్ధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానం…

Continue Reading →