భారత్లో నోవెల్ కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 3374కు చేరుకున్నది.…
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వివిధ రంగాలకు చెందిన సంస్థలు,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 12లక్షల దాటింది. ఈ మహమ్మారితో 64వేల 678మంది ప్రాణాలు కోల్పొయారు. 2.46 లక్షల…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్…
లాక్డౌన్తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…
కరోనా వైరస్ ప్రపంచదేశాలపై అంతకంతకూ తన ప్రభావాన్ని చూపుతుంది. వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11లక్షలకు…
భారత్లో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్నది. వైరస్తో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వైరస్ సంక్రమించినవారిలో 2650…
దేశంలో కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 2183కు చేరినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది. భువనేశ్వర్లో పాజిటివ్ తేలిన తొలి వ్యక్తి కోలుకున్నట్లు తెలుస్తోంది. అతనికి నిర్వహించిన మలి పరీక్షలో…
లాక్డౌన్కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…
అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టెనెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారగణంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్రపతి…