దేశ వ్యాప్తంగా 79 మంది మృతి.. 3374 పాజిటివ్ కేసులు

భార‌త్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 3374కు చేరుకున్న‌ది.…

Continue Reading →

లాక్ డౌన్ తో గంగా నది నీటి నాణ్య‌త పెరిగింది..

క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వివిధ రంగాల‌కు చెందిన సంస్థ‌లు,…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 12లక్షల దాటింది. ఈ మహమ్మారితో 64వేల 678మంది ప్రాణాలు కోల్పొయారు. 2.46 లక్షల…

Continue Reading →

దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 601 కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌…

Continue Reading →

క‌నుమ‌రుగైన కాలుష్యం.. ప‌ర‌వ‌శిస్తున్న హిమ‌సౌంద‌ర్యం

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవ‌నోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో మాత్రం ప్ర‌కృతి ప‌ర‌వ‌శిస్తున్న‌ది. ఎప్పుడూ పరిశ్ర‌మ‌లు, వాహ‌న కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది.…

Continue Reading →

11 ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా కేసుల సంఖ్య‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌పై అంత‌కంత‌కూ త‌న ప్ర‌భావాన్ని చూపుతుంది. వేగంగా విస్త‌రిస్తూ వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11ల‌క్ష‌ల‌కు…

Continue Reading →

దేశంలో 2902 మందికి పాజిటివ్‌.. 68 మంది మృతి

భార‌త్‌లో కోవిడ్‌19 పాజిటివ్ కేసుల సంఖ్య 2902కు చేరుకున్న‌ది. వైర‌స్‌తో మ‌ర‌ణించిన వారి సంఖ్య 68కి చేరుకున్న కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. అయితే వైర‌స్ సంక్ర‌మించిన‌వారిలో 2650…

Continue Reading →

ఇండియాలో 2183 కోవిడ్‌19 పాజిటివ్ కేసులు

దేశంలో కోవిడ్‌19 పాజిటివ్ కేసుల సంఖ్య 2183కు చేరిన‌ట్లు ఐసీఎంఆర్ పేర్కొన్న‌ది. భువ‌నేశ్వ‌ర్‌లో పాజిటివ్ తేలిన తొలి వ్య‌క్తి కోలుకున్న‌ట్లు తెలుస్తోంది. అత‌నికి నిర్వ‌హించిన మ‌లి ప‌రీక్ష‌లో…

Continue Reading →

దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం

లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…

Continue Reading →

అన్నిరాష్ట్రాల గవర్నర్లతో రేపు రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టెనెంట్‌ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారగణంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రాష్ట్రపతి…

Continue Reading →