అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 884 మంది మృతి చెందినట్లు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటి…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి
గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…
దేశంలో గడచిన 24 గంటల్లో 388 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 132 మంది కరోనాతో కోలుకున్నారని నేటి వరకు…
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న శానిటైజేషన్ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావం చూపించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది.…
ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 120కి…
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని…
ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు.…