భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1177.. మృతులు 46

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్‌ బారిన పడి 46 మంది…

Continue Reading →

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనలు.. ఆరుగురు మృతి

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 7,84,400కు చేరిన బాధితుల సంఖ్య, లక్షా 65 వేల మంతి బాధితులు కోలుకున్నారు. అమెరికాలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదు…

Continue Reading →

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..రూ.500 కోట్ల విరాళం

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్‌ ఫండ్‌)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్‌-19పై…

Continue Reading →

సీసీఎంబీలో క‌రోనా టెస్ట్ ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌ సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రేప‌టి నుంచి సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం…

Continue Reading →

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పై క్లాస్‌కు ప్రమోట్‌

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 33,983

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793…

Continue Reading →

లాక్‌డౌన్‌ సమయంలో విధులను నిర్లక్ష్యం: ఇద్దరు సస్పెండ్‌

దేశవ్యాప్తంగా లాకౌడ్‌న్‌ నడుస్తున్న వేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్‌ అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా నేటికి 31వేల మందిని బలితీసుకుంది…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్‌ నుంచి…

Continue Reading →

ఐఏఎస్ అసోసియేష‌న్ ఔదార్యం…రూ.21 ల‌క్ష‌లు విరాళం

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌రోనా మ‌హ‌మ్మారిపై యుద్ధం చేసేందుకు పీఎం సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్యుయేష‌న్ ఫండ్ (కేర్స్‌)ఫండ్స్ ను ఏర్పాటు చేసిన విష‌యం…

Continue Reading →