ఢిల్లీలో కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి…

Continue Reading →

కేంద్ర కేబినెట్ స‌మావేశం .. సామాజిక దూరం పాటించిన మంత్రులు

క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాల‌ని నిన్న ప్ర‌ధాని మోదీ…

Continue Reading →

మ‌హారాష్ట్ర‌లో 112కు పెరిగిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య‌ వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు ప‌దుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు అన్నిర‌కాలుగా ముందు…

Continue Reading →

తెలుగులో ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ

శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగ‌ని తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఒక‌వైపు కరోనా మ‌హ‌మ్మారి భ‌య‌పెట్టిస్తున్న‌ప్ప‌టికీ, దేవాల‌యాల‌కి వెళ్ళ‌కుండా ఇంట్లోనే పండుగ‌ని ఘ‌నంగా…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 18,810 మంది కరోనా మృతులు..

ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.…

Continue Reading →

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…

Continue Reading →

21 రోజులు దేశం మొత్తం లాక్‌డౌన్‌ – ప్రధాని నరేంద్రమోదీ

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా…

Continue Reading →

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…

Continue Reading →

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌…

Continue Reading →