గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి…
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాలని నిన్న ప్రధాని మోదీ…
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర సర్కారు అన్నిరకాలుగా ముందు…
శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగని తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి భయపెట్టిస్తున్నప్పటికీ, దేవాలయాలకి వెళ్ళకుండా ఇంట్లోనే పండుగని ఘనంగా…
ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.…
తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్ను నిలువరించే విధంగా…
కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్…
కరోనా వైరస్ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…
మధ్యప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్…