అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెలాఖరు వరకు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోనున్నది. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైళ్ళను…
రేపు ఉదయం 6 గంటల నుంచి 31 మార్చి, రాత్రి 12 గంటల వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్…
దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్డౌన్ చేయనున్నారు. కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్…
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ…
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…
కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్ వైద్య…
వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి…