కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్కు నివేదికలు సమర్పించే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో…
‘ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.…
ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు…
మీకు మీరు కర్ఫ్యూ విధించుకోవాలి. ఎవరూ బయటకు రావొద్దు. ఇంట్లోనే ఉండాలి. ప్రజా క్షేమం కోసం ఈ నియమం తప్పదు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్రపంచం ఆరోగ్యంగా…
నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి అమలు కానుంది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం నలుగురు దోషులకు 27న ఉదయం 5:30 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు…
మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చైర్ వద్దకు గొగోయ్ చేరుకోగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.గొగోయ్…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ పర్యటన రద్దు అయింది. ఈ నెల 20, 21 తేదీల్లో జబల్పూర్లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండే. మధ్యప్రదేశ్ పర్యటన రద్దుపై రాష్ట్రపతి…
నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్లో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. నౌకాదళ కేంద్రం ఉన్న అమువో ఓడోఫిన్ ప్రాంతంలో…
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్,…
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ…