భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి.…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. సోనియా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి..…

Continue Reading →

సీఎం పదవిపై నాకు వ్యామోహం లేదు – రజనీకాంత్

గత కొద్ది సంవత్సరాలుగా తన రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చారు రజనీకాంత్‌. రజిని మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం) పేరుతో కొన్నాళ్ళుగా సేవా కార్యక్రమాలు…

Continue Reading →

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 11 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 9 స్థానాలు బీజేపీకి, మిగతా రెండు స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది.…

Continue Reading →

బీజేపీతో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా

కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా కమలం పార్టీలో చేరారు. ఈ…

Continue Reading →

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ పరిమల్‌ నత్వానీ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్‌ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు…

Continue Reading →

కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నావంతు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై…

Continue Reading →