ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీ పరిమల్ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్…
దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు…
‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.ఆ కథనం…
యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టేరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్ స్కాం, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అతడిని…
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం…
తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని సీఎం కేసీఆర్ ను కోరిన తమిళనాడు మంత్రుల ప్రతినిధి బృందంఅధికారికంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలకు లేఖ ఇవ్వాల్సిందిగా ప్రతినిధి బృందానికి సూచించిన…
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్…
ఇటలీ నుంచి వచ్చిన 21 మంది పర్యటకుల్లో 15 మందికి కరోనా సోకినట్టు గుర్తించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.ఢిల్లీ చావ్లా ఐటిబిపి క్యాంపునకు తరలింపు.ఐసోలేషన్ వార్డ్ లో…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్…
లోక్సభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ…