దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదవగా, 195 మంది మరణించారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం…
దేశంలో గత 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్ కేసులు నమోవగా, 73 మంది మరణించారు. కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులిటెన్ను కేంద్ర ఆరోగ్య శాఖ…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్ భారిన…
స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్ హిస్టరీ ఆధారంగా…
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 37,776కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇప్పటి వరకూ 10018…
భారత్లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. రోజురోజుకు…
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ దాడి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా…
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.…
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా…
భారత్లో గురువారం అత్యధికంగా ఒక్క రోజే 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో…








