రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…
నిర్భయ గ్యాంగ్రేప్ నిందితుల క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్ వారెంట్…
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…
ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ, విదేశాల్లో జోరుగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా సమాజంలోని ప్రతీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పొచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన…
రేపటినుంచి పతంగుల పండుగ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కైట్, స్వీట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల…
కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు…
ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని,…