దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు…
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. కేసులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు…
కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిపిన ఓ…
ప్రముఖ బ్యాంకింగ్ నిపుణుడు ఎన్ సురేష్ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణస్వీకారం చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణం స్వీకారం చేయించారు.…
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం…
ఐటీ కంపెనీలతోపాటు బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31 వరకు ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని…
అమెరికాలో నోవెల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. న్యూయార్క్లో అత్యధికంగా మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్,…
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ…
ముఖ్యమంత్రులతో లక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై…







