హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్ మరియు సభ్యులు తార్నాకాలోని ఇరిసెట్లో సమావేశమైన కమిటీ.గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పాకల గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ మరో రికార్డు సృష్టించింది. ఈనెల 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని ఆమె…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా మలంగిర్కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ…
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వీరితో పాటు లోక్సభ స్పీకర్…
జార్ఖండ్లో జార్ఖండ్లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన (41) గాను 47 సీట్లు…
జార్ఖండ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…
జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మహాఘట బంధన్ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుందని ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జార్ఖండ్…
వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 448.4…
వెస్టిండీస్, ఇండియాల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్.. భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. తొలి వికెట్ ఓపెనర్లు…