భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,283

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 26 వేల 283కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 19,519.  కోవిడ్‌-19 వ్యాధి కారణంగా ఇప్పటివరకు 825…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29,20,961

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 29 లక్షల 20 వేల 961కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 18 లక్షల 80 వేల 748గా…

Continue Reading →

భారత్‌లో 25వేలకు చేరువలో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు శనివారం కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  భారత్‌లో ఇప్పటి వరకు  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

దేశంలో 24,506కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 779 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5192 మంది…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో 37 కరోనా మరణాలు

 దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27.15 లక్షలు.. మరణాలు 1,90,635

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27.15 లక్షలకు పైగా చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 83 వేలకు పైగా…

Continue Reading →

దేశంలో 21,393కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాటికి భారత్‌లో మొత్తం 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

5 నెల‌ల పాటు 6 రోజుల జీతం క‌ట్‌ – కేర‌ళ ప్ర‌భుత్వం

కేర‌ళ ప్ర‌భుత్వం జీతం కోత‌ల‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప్ర‌తి నెలా.. అయిదు నెల‌ల పాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి ఆరు రోజుల జీతాన్ని కోత విధించ‌నున్న‌ట్లు సీఎం…

Continue Reading →

33 కోట్ల మందికిపైగా ప్రత్యక్ష నగదు బదిలీ – కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.…

Continue Reading →

దేశంలో 21 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటాయి.  ఈ సంఖ్య 21,359కి చేరుకున్నది. కొత్తగా 1,486 కేసులు నమోదుకాగా 49 మంది మరణించారు. దీంతో మరణించిన…

Continue Reading →