మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,553 కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ…
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్లో…
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,196 మంది మరణించారు. ఇందులో మూడొంతులు అంటే 1,01,398 మంది యూరప్కు చెందినవారే ఉన్నారు. మొత్తంగా 23,45,476 కేసులు నమోదుకాగా,…
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు కాగా 27 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15, 707కు చేరుకున్నది. మరణాల సంఖ్య 507కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1329 కొత్త…
శనివారం నాటికి కరోనా వైరస్ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 1,54,188కి చేరిందని ఎఎఫ్పి సంస్థ అధికారిక వర్గాల ద్వారా సేకరించిన వివరాల వల్ల తెలిసింది.…
భారత్లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా వైరస్ విస్తరించింది. కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది…
ఢిల్లీ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉన్న పీఎస్ స్టేషన్…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకే దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి…


