రూ.4 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్

ఆప‌ద వ‌స్తే అన్నివేళ‌లా త‌మ‌కి అండ‌గా నిలుస్తామ‌ని నిరూపిస్తున్నారు సెల‌బ్రిటీలు. క‌రోనా కార‌ణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న త‌ర‌ణంలో ప్ర‌భుత్వంకి అండ‌గా నిలుస్తూ త‌మ‌కి తోచినంత…

Continue Reading →

ప్ర‌పంచ వ్యాప్తంగా 5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు సంఖ్య 5ల‌క్ష‌లు దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హమ్మారి బారిన ప‌డి 22, 334 మంది మృతిచెందారు. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు…

Continue Reading →

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా 21 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా…

Continue Reading →

ఒక్కరోజులో 738 మంది మృతి

కరోనా వైరస్‌ విజృంభనతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. లాక్‌డాన్‌ ప్రకటించుకుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నాయి. అయినప్పటికి వైరస్‌ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు,…

Continue Reading →

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి…

Continue Reading →

21 రోజుల్లో కరోనాపై విజయం సాధిద్దాం: ప్రధాని మోదీ

భారతీయులంతా ఇళ్లలోనే ఉండి 21 రోజుల్లో కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మనమంతా…

Continue Reading →

ఢిల్లీలో కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి…

Continue Reading →

కేంద్ర కేబినెట్ స‌మావేశం .. సామాజిక దూరం పాటించిన మంత్రులు

క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాల‌ని నిన్న ప్ర‌ధాని మోదీ…

Continue Reading →

మ‌హారాష్ట్ర‌లో 112కు పెరిగిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య‌ వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు ప‌దుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు అన్నిర‌కాలుగా ముందు…

Continue Reading →

తెలుగులో ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ

శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగ‌ని తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఒక‌వైపు కరోనా మ‌హ‌మ్మారి భ‌య‌పెట్టిస్తున్న‌ప్ప‌టికీ, దేవాల‌యాల‌కి వెళ్ళ‌కుండా ఇంట్లోనే పండుగ‌ని ఘ‌నంగా…

Continue Reading →