ఆపద వస్తే అన్నివేళలా తమకి అండగా నిలుస్తామని నిరూపిస్తున్నారు సెలబ్రిటీలు. కరోనా కారణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న తరణంలో ప్రభుత్వంకి అండగా నిలుస్తూ తమకి తోచినంత…
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు సంఖ్య 5లక్షలు దాటింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 22, 334 మంది మృతిచెందారు. కరోనా నుంచి ఇప్పటి వరకు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా…
కరోనా వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. లాక్డాన్ ప్రకటించుకుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నాయి. అయినప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు,…
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి…
భారతీయులంతా ఇళ్లలోనే ఉండి 21 రోజుల్లో కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనమంతా…
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి…
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాలని నిన్న ప్రధాని మోదీ…
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర సర్కారు అన్నిరకాలుగా ముందు…
శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగని తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి భయపెట్టిస్తున్నప్పటికీ, దేవాలయాలకి వెళ్ళకుండా ఇంట్లోనే పండుగని ఘనంగా…