శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…

Continue Reading →

21 రోజులు దేశం మొత్తం లాక్‌డౌన్‌ – ప్రధాని నరేంద్రమోదీ

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా…

Continue Reading →

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…

Continue Reading →

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌…

Continue Reading →

ఓపీడీ సేవలను నిలిపివేసిన ఎయిమ్స్‌

అన్ని రకాల ఔట్‌ పేషెంట్‌ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…

Continue Reading →

31 వరకు ప్రజారవాణా బంద్‌..

కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెలాఖరు వరకు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోనున్నది. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైళ్ళను…

Continue Reading →

మార్చి 31 వరకు ఢిల్లీ లాక్‌డౌన్‌: సీఎం కేజ్రీవాల్‌

రేపు ఉదయం 6 గంటల నుంచి 31 మార్చి, రాత్రి 12 గంటల వరకు రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కరోనా వైరస్‌…

Continue Reading →

దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాలు లాక్‌డౌన్‌

దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌డౌన్ చేయ‌నున్నారు. కోవిడ్‌19 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్…

Continue Reading →